ఏపీలో 24 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ-ఉత్తర్వులు జారీ
ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఏపీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 24 మున్సిపల్ కమిషనర్లు తరలివెళ్లనున్నారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా పలువురు కమిషనర్లను మాతృశాఖకు తరలించగా, మరికొందరు మున్సిపల్ శాఖ డైరెక్టర్కు రిపోర్టు చేయాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో 2024లో మున్సిపల్ కమిషనర్ల బదిలీ జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
[wpdm_package id=’6960′]