AP GOVT: Transfer of Municipal Commissioners in the State: ఏపీలో 24 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ – ఉత్తర్వులు జారీ

Written by apmunicipalemployees.in

Updated on:

Table of Contents

ఏపీలో 24 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ-ఉత్తర్వులు జారీ

ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
  ఏపీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 24 మున్సిపల్ కమిషనర్లు తరలివెళ్లనున్నారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా పలువురు కమిషనర్లను మాతృశాఖకు తరలించగా, మరికొందరు మున్సిపల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్టు చేయాలని చెప్పారు.

🔴Related Post

Leave a Comment